Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజృంభించిన సెహ్వాగ్: ఆరు వికెట్లు కోల్పోయిన ఆసీస్

Webdunia
భారత్-ఆసీస్‌ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు నాలుగోరోజైన శనివారం ఆసీస్... భారత్‌కు ధీటుగానే ఆడుతోంది. ఫిరోజ్ షా కోట్లలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో శనివారం ఆటను ప్రారంభించిన ఆసీస్ జట్టు 426 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 338 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు దిగింది.

నిన్నటి మ్యాచ్‌లో ఆఫ్ స్పిన్ మ్యాజిక్‌తో వీరూ వడివడిగా రెండు వికెట్లు తీసి అభిమానుల్లో ఆశలు రేపాడు. అదే ఊపుతో మైదానంలోకి కాలిడిన సెహ్వాగ్ తన బౌలింగ్‌తో ఆసీస్ బ్యాట్స్‌మెన్ వాట్సన్‌ను 36 పరుగుల వద్ద పెవిలియన్ ముఖం పట్టించాడు.

అతని స్థానంలో బరిలోకి దిగిన హడిన్‌ను 17 పరుగుల వద్ద కుంబ్లే బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చాడు.

తాజాగా... క్లార్క్ (81), వైట్‌ (21)లు నిలకడగా ఆడుతూ... ఆసీస్‌ జట్టుకు అండగా క్రీజులో కొనసాగుతున్నారు. దీనితో ఆసీస్ ఆరు వికెట్ల పతనానికి 486 పరుగులు చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments