Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ వన్డే: రెండు వికెట్లు కోల్పోయిన భారత్

Webdunia
రాజ్‌కోట్‌లో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తాజాగా భారత్ రెండు వికెట్లు కోల్పోయింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు తమ భాగస్వామ్యంతో భారత్‌కు 136 పరుగులు సంపాధించి పెట్టారు. అయితే వీరేంద్ర సెహ్వాగ్ 85 పరుగుల వద్ద ఇంగ్లండ్ బౌలర్ పటేల్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

అదే విధంగా గౌతం గంభీర్ కూడా అర్థశతకంతోనే సరిపెట్టుకున్నాడు. గౌతం గంభీర్‌ను పటేల్ వికెట్‌తో పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్.కె. రైనా (27 పరుగులు), యువరాజ్ సింగ్‌ (28 పరుగులు)తో క్రీజులో ఉన్నారు. వీరిలో యువరాజ్ సింగ్ మూడు ఫోర్లు సాధించాడు. దీనితో భారత్ ప్రస్తుతానికి 33 ఓవర్లలో 213 పరుగులు సాధించింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments