Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ వన్డే: భారత్ గడ్డపై సరికొత్త రికార్డు!

Webdunia
రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 387 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది. భారత్ గడ్డపై ఇప్పటివరకు నమోదయిన అత్యధిక స్కోరు 386 పరుగులు కాగా, తాజా మ్యాచ్‌లో భారత్ దీనిని సవరించింది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ (138) అజేయ సెంచరీతో భారీ స్కోరుకు బాటలు వేశాడు.

యువీ 16 ఫోర్లు, సెహ్వాగ్ 10 ఫోర్లు, గంభీర్ 8 ఫోర్లు, ధోనీ మూడు ఫోర్లు, ఇషాంత్ శర్మ 1 బౌండ్రీతో భారత్ తన ఇన్నింగ్స్ మొత్తానికి 38 బౌండ్రీలను సాధించింది. యువరాజ్ సింగ్ 78 బంతుల్లోనే 16 ఫోర్లు, ఆరు సిక్సర్లు చేశాడు. అదే విధంగా కెప్టెన్ ధోనీ 32 బంతుల్లో ఒక సిక్సర్, 3 బౌండ్రీలతో 39 పరుగులు చేశాడు.

మొత్తానికి ఇంగ్లండ్ బౌలింగ్ తీరు పేలవంగా ఉందనిని క్రికెట్ పండితుల అభిప్రాయం. బ్రాడ్ పది ఓవర్లలో 74 పరుగులు, ఫ్లింటాఫ్ పది ఓవర్లలో 67 పరుగులు, స్టీవ్ హర్మిసన్ పది ఓవర్లలో 75 పరుగులు, స్పిన్నర్ సమీద్ పటేల్ 9 ఓవర్లలో 78 పరుగులతో భారత్‌కు భారీ స్కోరును అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments