Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్‌కోట్ వన్డే: ఇంగ్లండ్‌కు ఎదురెబ్బ

Webdunia
రాజ్‌కోట్‌లో జరుగుతున్న భారత్-ఇంగ్లండ్ తొలి వన్డేలో భారత్ నిర్దేశించిన 388 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. అయితే భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ప్రయర్‌ నాలుగు పరుగుల వద్దే మునాఫ్ పటేల్ బౌలింగ్‌లో సెహ్వాగ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

అదే విధంగా ఒ.ఎ. షాను కేవలం ఒక పరుగు కూడా చేయనివ్వకుండానే సెహ్వాగ్ క్యాచ్‌తో పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతం ఐఆర్ బెల్ 19 పరుగులతో, కె.పి పీటర్సన్ ఒక పరుగుతో క్రీజులో ఉన్నారు. దీనితో ఇంగ్లండ్ 7.3 ఓవర్లలో రెండు వికెట్ల పతనానికి 26 పరుగులను మాత్రమే చేసింది.

అంతకుముందు ఆడిన భారత్... ఆటగాళ్ల ఫోర్ల, సిక్సర్ల మోతతో 387 పరుగుల భారీ స్కోరును నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments