Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువరాజ్ శతకం: భారత్ స్కోరు 223/5

Webdunia
టీం ఇండియా బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. తొలి వన్డేలో మెరుపు సెంచరీతో ఆకట్టుకున్న యువీ సోమవారం జరుగుతున్న ఇండోర్ వన్డేలోనూ తన హవా కొనసాగిస్తున్నాడు.

ఈ రెండో వన్డేలో యువరాజ్ సింగ్ 116 బంతుల్లో 105 పరుగులు చేసి స్కోరు బోర్డుకు వెన్నుముకగా నిలిచాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేస్తున్న టీం ఇండియా 42 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది.

తొలి వన్డేలో వెన్నునొప్పితో బరిలోకి దిగిన యువీ... 138 పరుగులు చేసి "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు"ను దక్కించుకున్న సంగతి తెలిసిందే.

యువరాజ్‌కు కాసేపు అండగా నిలిచిన టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కాలింగ్‌వుడ్ బౌలింగ్‌లో 15 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటవడంతో భారత్ ఐదో వికెట్ కోల్పోయింది. అనంతరం బరిలోకి దిగిన పఠాన్ 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments