Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్టు: రికార్డు భాగస్వామ్యానికి తెర

Webdunia
FileFILE
మొహాలీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో ఉంది. అయితే.. ఇంగ్లీష్ బౌలర్లు ఎట్టకేలకు ఓపెనర్ గంభీర్-రాహుల్ ద్రావిడ్ రికార్డు భాగస్వామ్యానికి తెరదించారు. ఇంగ్లండ్ స్పిన్ బౌలర్ స్వాన్ గంభీర్ వికెట్‌ను దక్కించుకున్నాడు. మంచి ఊపుమీద ఉన్న గంభీర్ స్వాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ప్రయర్‌కు క్యాచ్ ఇచ్చి 179 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు.

ద్రావిడ్‌తో కలిసి గంభీర్.. 314 పరుగులు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. మరోవైపు.. తొలి ఇన్నింగ్స్‌ రెండో రోజు ఆటలో సెంచరీ చేసిన రాహుల్ ద్రావిడ్ 136 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్-వీవీఎస్.లక్ష్మణ్‌లు క్రీజ్‌లో కొనసాగుతున్నారు. భారత్ తన మూడో వికెట్‌ను 329 పరుగుల వద్ద కోల్పోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మైనర్ బాలికపై ముగ్గురు ఉపాధ్యాయుల సామూహిక అత్యాచారం.. ప్రిన్సిపాల్ సలహాతో..?

రైల్వే ట్రాక్‌లపై సెల్ఫీ, గ్రూప్ ఫోటోలు.. 24 ఏళ్ల వ్యక్తి రైలు ఢీకొని మృతి.. ఎక్కడ?

GOs in Telugu : తెలుగు భాషలో ప్రభుత్వ జీవోలు.. భాషాభిమానుల హర్షం.. బాబుపై ప్రశంసలు

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రద్దు చేసిన ఏపీ సర్కారు

కుట్లు వేయడానికి బదులుగా ఫెవిక్విక్‌‌ను పూసిన నర్సు.. సస్పెండ్ అయ్యిందిగా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

అర్.సి. 16 షూటింగ్ లో క్లిన్ కారా తో జాయిన్ అయిన రాంచరణ్ - తాజా అప్ డేట్

జూనియర్ ఎన్. టి. ఆర్. కు అవమానం జరిగిందా !

యాక్టర్ గా తండేల్ దారి చూపిస్తుంధీ, కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసారు :అక్కినేని నాగచైతన్య

Show comments