Webdunia - Bharat's app for daily news and videos

Install App

మొహాలీ టెస్టు: ఇంగ్లండ్ విజయలక్ష్యం 403

Webdunia
మొహాలీలో జరుగుతున్న రెండో టెస్టు‌లో ఇంగ్లండ్ ముంగిట 403 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్ ఉంచింది. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్ల నష్టానికి 251 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో తొలి‌ ఇన్నింగ్స్‌లో లభించిన 152 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని మొత్తం 402 పరుగుల ఆధిక్యాన్ని కూడగట్టుకుంది. భారత జట్టులో ఓపెనర్ గౌతం గంభీర్ (97), యువరాజ్ సింగ్ (86) పరుగులతో రాణించడంతో భారత్ ఆమాత్రం స్కోరు చేయగలిగింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ అచితూచి ఆడుతూ, డ్రా కోసం ప్రయత్నిస్తోంది. అంతకుముందు భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 453 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 302 పరుగులకు ఆలౌట్ అయింది. భారత జట్టులో గంభీర్ (179), రాహుల్ ద్రావిడ్ (136), ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ పీటర్సన్ (144) సెంచరీలు చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

Chennai Auto: ఆటోలో యువతి కిడ్నాప్-పోలీసులు వెంబడించాక రోడ్డుపై తోసేశారు.. ఇద్దరు అరెస్ట్

చంద్రబాబు పేరు ఉచ్ఛరించడమే ఇష్టంలేదన్న మంగ్లీకి టీడీపీ నేతల సలాం... ఎందుకో?

జగన్ 1.o నుంచి ప్రజలు కోలుకోలేకపోతున్నారు, ఇంక జగన్2.o చూపిస్తారా?: నారా లోకేష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో కలిసివుంటూ అతని కొడుకుతో ప్రేమలోపడిన సిల్క్‌ స్మిత!!

Shekar Basha- జానీ మాస్టర్ తర్వాత శేఖర్ బాషాపై శ్రేష్టి వర్మ ఫిర్యాదు.. ప్రైవేట్ కాల్ రికార్డింగ్‌లను?

Thiruveer : మసూద తర్వాత సెలెక్టివ్‌గా కథల్ని ఎంచుకుంటున్నా: తిరువీర్

రానా నాయుడు 2, టెస్ట్ తో అలరించేందుకు రెడీ అయిన నెట్ ఫ్లిక్స్

రామ్ పోతినేని సినిమాకు కస్టాలు వచ్చాయా ?

Show comments