Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్ బౌలర్ల పట్టు: ఇంగ్లాండ్ 229/5

Webdunia
గురువారం, 11 డిశెంబరు 2008 (17:08 IST)
చెన్నై ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజు ముగిసే సమయానికి భారత బౌలర్లు పట్టు సాధించటంతో ఆతిథ్య ఇంగ్లాండ్ 5 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఓపెనర్లు స్ట్రాస్ (123), కుక్ (52) లు మాత్రమే రాణించారు. ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు 118 పరుగుల భారీ భాగస్వామ్యం అందించినప్పటికీ, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లలో నిలకడ లోపించింది.

ఓపెనర్ ఆండ్రూ స్ట్రాస్ 15 ఫోర్లతో 123 పరుగులుచేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్ట్రాస్ కెరీర్‌లో 13వది, భారత్‌పై రెండో సెంచరీ చేయడం గమనార్హం. భారత బౌలర్లు మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌లపై ఒత్తిడి పెంచటంతో వారు కేవలం 57 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌లు తలా రెండు, అమిత్ మిశ్రా ఒక వికెట్ పడగొట్టాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments