Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్- ఇంగ్లండ్ వన్డే: బ్యాటింగ్‌కు దిగిన ఇండియా

Webdunia
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి వన్డే సమరం శుక్రవారం ప్రారంభమైంది. రాజ్‌కోట్‌లోని మాధవరావు సింథియా క్రికెట్ మైదానంలో ఆరంభమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఈ వన్డే సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఓపెనర్లుగా టీం ఇండియా వైస్ కెప్టెన్ వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్‌లు బ్యాటింగ్‌కు దిగారు.

వీరేంద్ర సెహ్వాగ్, 38 బంతుల్లో ఆరు ఫోర్లతో 37 పరుగులు చేయగా, గౌతం గంభీర్ 52 బంతుల్లో ఏడు ఫోర్లు సాధించి 45 పరుగులు చేశాడు. దీంతో వీరూ, గంభీర్‌లు అర్థశతకం వైపు పయనిస్తున్నారు. తాజాగా భారత క్రికెట్ జట్టు 15 ఓవర్లలో 90 పరుగులు చేసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments