Webdunia - Bharat's app for daily news and videos

Install App

భజ్జీ అర్థ సెంచరీ: 313 పరుగులు తీసిన భారత్

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2008 (18:27 IST)
బెంగళూరులో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ తొలి టెస్ట్ మూడో రోజైన శనివారం భారత్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులతో సరిపెట్టుకుంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు సాధించింది.

ఆట ముగియనున్న కొద్ది సమయానికి ముందే షేన్ వాట్సన్ వికెట్‌కు హర్భజన్ 54 పరగులతో అవుటయ్యాడు. భజ్జీ స్థానంలో క్రీజులోకి వచ్చిన అనిల్ కుంబ్లే ఇంకా తన ఆటను ప్రారంభించలేదు. ఆట ముగిసే సమయానికి జహీర్ ఖాన్ 35 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.

ఇకపోతే... ఇన్నింగ్స్ మొదటి నుంచే ఆస్ట్రేలియా బౌలింగ్‌కు తడబడిన భారత్ మెల్లమెల్లగా కోలుకుని ఫామ్‌లోకి వచ్చింది. భారత్ ఆటగాళ్లలో ద్రావిడ్ (51 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (47 పరుగులు) చేసి జట్టుకు మేలు చేశారు. గౌతమ్ గంభీర్ (21 పరుగులు), సచిన్ టెండూల్కర్ (13 పరుగులు), మహేంద్ర సింగ్ ధోనీ 9 పరుగులతో ఆసీస్ బౌలర్ల చేజిక్కారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మనమిద్దరం నల్లగా ఉంటే బిడ్డ ఇంత తెల్లగా ఎలా పుట్టాడు? భార్యను ప్రశ్నించిన భర్త... సూసైడ్

పహల్గామ్ ఊచకోతలో పాల్గొన్న స్థానిక ఉగ్రవాదులు: ఆ ఇంటి తలుపు తీయగానే పేలిపోయింది

Hyderabad MLC Elections: హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఎంఐఎం గెలుపు

పరువు నష్టం దావా కేసులో మేధా పాట్కర్ అరెస్టు

జగన్ బ్యాచ్ అంతా ఒకే గూటి పక్షులా?... విజయవాడ జైలులో ఒకే బ్యారక్‌‌లోనే...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

Show comments