Webdunia - Bharat's app for daily news and videos

Install App

భజ్జీ అర్థ సెంచరీ: 313 పరుగులు తీసిన భారత్

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2008 (18:27 IST)
బెంగళూరులో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ తొలి టెస్ట్ మూడో రోజైన శనివారం భారత్ 8 వికెట్ల నష్టానికి 313 పరుగులతో సరిపెట్టుకుంది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలిటెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 313 పరుగులు సాధించింది.

ఆట ముగియనున్న కొద్ది సమయానికి ముందే షేన్ వాట్సన్ వికెట్‌కు హర్భజన్ 54 పరగులతో అవుటయ్యాడు. భజ్జీ స్థానంలో క్రీజులోకి వచ్చిన అనిల్ కుంబ్లే ఇంకా తన ఆటను ప్రారంభించలేదు. ఆట ముగిసే సమయానికి జహీర్ ఖాన్ 35 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు.

ఇకపోతే... ఇన్నింగ్స్ మొదటి నుంచే ఆస్ట్రేలియా బౌలింగ్‌కు తడబడిన భారత్ మెల్లమెల్లగా కోలుకుని ఫామ్‌లోకి వచ్చింది. భారత్ ఆటగాళ్లలో ద్రావిడ్ (51 పరుగులు), వీరేంద్ర సెహ్వాగ్ (45 పరుగులు), గంగూలీ (47 పరుగులు) చేసి జట్టుకు మేలు చేశారు. గౌతమ్ గంభీర్ (21 పరుగులు), సచిన్ టెండూల్కర్ (13 పరుగులు), మహేంద్ర సింగ్ ధోనీ 9 పరుగులతో ఆసీస్ బౌలర్ల చేజిక్కారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.50వేల అప్పు తీర్చేందుకు భార్యను అమ్మేశాడు.. స్నేహితుడితో అత్యాచారం చేయించాడు..

వ్యూస్ కోసం చీర చెంగుకి నిప్పంటించుకుని డ్యాన్స్ చేసిన మహిళ (video)

జూలై ఒకటో తేదీ నుంచి పెరగనున్న రైల్వే చార్జీలు?

Ponnam: జూలై 13న బోనాలు.. ప్రజల సహకారం అవసరం.. పొన్నం ప్రభాకర్

ఎయిరిండియా విమానాల్లో అనేక లోపాలను గుర్తించిన డీజీసీఏ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రమ్యశ్రీ భూమి కబ్జా ఆమెపై రియల్టర్ శ్రీదర్ రావు అనుచరులు దాడి

Nitin: నితిన్ తమ్ముడు నుంచి లయ పై జై బగళాముఖీ.. సాంగ్

అహాన్, అనీత్‌ల కెమిస్ట్రీని చాటేలా సాచెట్-పరంపర జంట పాట హైలైట్

సమ్మతమే మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి కొత్త సినిమా

విష్ణు కన్నప్ప కథ చెప్పాక రీసెర్చ్ చేశా; శ్రీకాళహస్తి అర్చకులు మెచ్చుకున్నారు : ముఖేష్ కుమార్ సింగ్

Show comments