Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో వన్డే: బ్యాటింగ్‌కు దిగిన భారత్

Webdunia
భారత్-ఇంగ్లండ్‌ల మధ్య నాలుగో వన్డే సమరం బెంగళూరులో మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైన ఈ డే-నైట్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. నాలుగో వన్డేలో స్థానం దక్కించుకున్న భారత మాస్టర్ బ్లాస్టర్‌‌ సచిన్ టెండూల్కర్ - వీరేంద్ర సెహ్వాగ్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు.

ఏడు వన్డేల ఈ సిరీస్‌లో మొదటి మూడు వన్డేల్లో భారత్, ఇంగ్లాండ్‌పై విజయ ఢంకా మోగించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగో వన్డేలో సిరీస్ కైవసం చేసుకునే దిశగా భారత్ మైదానంలోకి దిగింది. ఈ వన్డేలో సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌ల బ్యాటింగ్ ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టుతుందని అభిమానులు వేచి చూస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ-ఫలించిన చంద్రబాబు ప్రచారం

ప్రధాన మంత్రి మోదీని కలిసిన ఏఎన్నార్ ఫ్యామిలీ.. బహుమతిగా కొండపల్లి బొమ్మ

Delhi Election Results 2025: జూనియర్ అరవింద్ కేజ్రీవాల్‌.. అచ్చం అలానే వున్నాడే (వీడియో వైరల్)

ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు, మ్యాజిక్ ఫిగర్ దాటేసిన భాజపా, 46 స్థానాల్లో ఆధిక్యం

విశాఖ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

చిరంజీవి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని అల్లు అరవింద్

మాస్ ఎంటర్‌టైనర్‌ గా సందీప్ కిషన్ మజాకా డేట్ ఫిక్స్

బొమ్మరిల్లు బాస్కర్, సిద్ధు జొన్నలగడ్డ కాంబోలో వినోదాత్మకంగా జాక్ టీజర్

తెలంగాణ దర్శకుడు తనయుడు దినేష్‌మహీంద్ర దర్శకత్వంలో లవ్‌స్టోరీ

Show comments