Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాలుగో టెస్ట్: సెహ్వాగ్ అర్థ సెంచరీ

Webdunia
నాగ్‌పూర్‌లోని విదర్భ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో భారత్ బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అర్థ సెంచరీతో రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఓపెనర్ విజయ్ 33 పరుగులతో ఆకట్టుకుని, వాట్సన్ బౌలింగ్‌లో హ్యాడ్డిన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రాహుల్ ద్రావిడ్ క్రెజా బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు. దీంతో భారత్ ఒక్క పరుగు తేడాతో రెండు వికెట్లను కోల్పోయింది. అనంతరం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రీజ్‌లోకి వచ్చాడు. కాగా, మరో ఓపెనర్ సెహ్వాగ్ మరోమారు రాణించాడు. 62 బంతుల్లో తొమ్మిది ఫోర్లతో 65 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్లలో వాట్సన్, క్రెజాలు ఒక్కో వికెట్ తీశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను సుపారీ ఇచ్చి హత్య చేయించిన ప్రియుడి ఫ్యామిలీ!!

అమరావతి నిర్మాణ పనులు సాఫీగా చేసుకోవచ్చు : ఎన్నికల సంఘం

పనితీరులో అగ్రస్థానం.. కానీ ర్యాంకుల్లో పవన్ కళ్యాణ్‌కు పదో స్థానం.. ఎందుకని?

Begumpet Airport: ల్యాండ్ అవుతూ అదుపు తప్పిన ట్రైనీ ఎయిర్ క్రాఫ్ట్ (video)

హైదరాబాద్ నుండి విజయవాడకు మొదటి ఫ్లిక్స్‌బస్ ఇండియా ఎలక్ట్రిక్ బస్సు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Latha Mangeshkar: లతా మంగేష్కర్ పెళ్లి ఎందుకు చేసుకోలేదు.. ఐదేళ్లలోనే ఆమె ప్రతిభ అలా..?

Tamannaah Bhatia- తమన్నా భాటియా విజయ్ వర్మకు బ్రేకప్ చెప్పేసిందా?

తలసేమియా భాదితుల కోసం తమన్ మ్యూజికల్ నైట్ : నారా భువనేశ్వరి

సిద్ధార్థ్, శ్రీ గణేష్, శరత్‌కుమార్, దేవయాని మూవీ టైటిల్ 3 BHK

బాలకృష్ణ గారు నాకు సపోర్ట్ చేయడాన్ని గొళ్ళెం వేయకండి : విశ్వక్ సేన్

Show comments