Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగ్‌పూర్ టెస్ట్: ఆరో వికెట్‌ను కోల్పోయిన భారత్

Webdunia
వీసీఏ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్లను కోల్పోయింది. ఓపెనింగ్ అదిరినప్పటికీ.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్స్ పూర్తి నిరాశకు గురి చేశారు. ఓపెనర్లు 116 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 163 పరుగులకే ఐదు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలుత మురళీ విజయ్ అవుట్‌తో క్రీజ్‌లోకి వచ్చిన ద్రావిడ్ (3) మరోమారు నిరాశపరిచాడు.

అలాగే.. లక్ష్మణ్ (4), గంగూలీ (0)లు కూడా అదేబాటలో పయనించారు. అయితే మరో ఓపెనర్ సెహ్వాగ్ మరో మారు ఎనిమిది పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. సచిన్, ధోనీలు ఆచితూచి ఆడారు. ఆస్ట్రేలియా స్పిన్నర్ క్రేజా మరోమారు భారత బ్యాట్స్‌మెన్స్‌పై ఆధిపత్యం చెలాయించాడు.

లక్ష్మణ్, గంగూలీలను ఒకే ఓవర్‌లో వరుస బంతులకు అవుట్ చేసి, పట్టు సాధించాడు. అయితే నాలుగో రోజు మధ్యాహ్నం టీ విరామ సమయంలో సచిన్ టెండూల్కర్ (12) రన్‌అవుట్ అయ్యాడు. దీంతో భారత్ ఆరో వికెట్‌ను 166 పరుగుల వద్ద కోల్పోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ ఎన్నికల ఫలితాలు.. ప్రధాన మంత్రి, అరవింద్ కేజ్రీవాల్ ఏమన్నారు? హస్తినను హస్తం?

Tenecteplase injection Free: పేదలకు భరోసా.. గుండెపోటు ఇంజెక్షన్ ఫ్రీ

3000 Votes: అరవింద్ కేజ్రీవాల్‌ను వెనక్కి నెట్టిన పర్వేష్.. రికార్డ్ బ్రేక్.. సీఎం పదవి ఆయనకేనా?

వాట్సాప్‌లోనే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఇక హాల్ టిక్కెట్లు.. డౌన్‌లోడ్ ఈజీ

అబ్బా... మళ్లీ బెంగళూరుకు వెళ్లిపోయిన వైఎస్ జగన్.. ఆందోళనలో వైసీపీ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

ఈ పనికిమాలిన వార్త ఎందుకురా?: అనుష్క శెట్టి పెళ్లివార్తపై ఓ నెటిజన్

Pawan Kalyan Johnny: పవన్ కల్యాణ్ సినిమా టైటిల్‌ను ఎంచుకున్న శర్వానంద్.. అదేంటో తెలుసా?

ప్రభాస్ కైండ్ పర్శన్, మన్మధుడు రీ రిలీజ్ రెస్పాన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది :హీరోయిన్ అన్షు

Show comments