Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ టెస్ట్ : ఆస్ట్రేలియాకు ఓపెనర్ల శుభారంభం

Webdunia
గురువారం, 30 అక్టోబరు 2008 (18:07 IST)
ఢిల్లీ టెస్ట్‌లో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. భారత్ 613 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లెర్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా తరపున తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హెడెన్ (16), కటిచ్‌ (29)లు రెండో రోజు ఆట ముగిసే సమయానికి అజేయంగా నిలిచారు.

దీంతో ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 50 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 613 పరుగుల వద్ద డిక్లెర్ చేసిన సంగతి తెలిసిందే. ఓపెనర్ గౌతం గంభీర్ (206), వీవీఎస్ లక్ష్మణ్ (200)లు డబుల్ సెంచరీలతో విరుచుకుపడడంతో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించగల్గింది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో గంభీర్, లక్ష్మణ్ తర్వాత సచిన్ (68), కుంబ్లే (45)లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జాన్సన్ మూడు వికెట్లు సాధించగా వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. వీరితోపాటు బ్రెట్‌లీ, కటిచ్‌లు చెరో వికెట్ సాధించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీ యూనివర్సిటీ మెస్‌.. భోజనంలో జెర్రీ కనిపించింది.. విద్యార్థులు షాక్

చిరుధాన్యాల పునరుద్ధరణ, పత్తి పునరుద్ధరణ: ఢిల్లీ కళా ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాల నుండి సస్టైనబిలిటీ ఛాంపియన్లు

తెలంగాణలో కొత్త రేషన్ కార్డు దరఖాస్తు ప్రక్రియకు బ్రేక్.. ఎందుకంటే?

Delhi Elections: పన్ను మినహాయింపే కలిసొచ్చిందా..? బీజేపీపై విజయంపై పవన్ ప్రశంసలు

కిరణ్ రాయల్ చేసిన మోసంతో చనిపోతున్నా: సెల్ఫీ వీడియోలో మహిళ సంచలన ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్ప హిట్ క్రెడిట్ అంతా సుకుమార్‌దే, అల్లు అర్జున్‌లో ఎస్.వి. రంగారావ్ ఉన్నాడు

Viral Girl: మోనాలిసా భోస్లే తొలి సినిమా పారితోషికం ఎంతో తెలుసా?

కెమెరా టెక్నీషియన్ అసోసియేషన్స్ లో గొడవలు వైస్ ప్రెసిడెంట్ పై దాడి

అఖండ 2: తాండవం లో ఆది పినిశెట్టి- అన్నపూర్ణ 7 ఎకర్స్ లో ఫైట్ షూటింగ్

హీరోగా వెన్నెల కిషోర్ పేరుని బ్రహ్మానందం చెప్పినా రాజా గౌతమ్‌ను వరించింది

Show comments