Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ: ట్విట్టర్లో విరాటే ఫస్ట్!

Webdunia
బుధవారం, 24 డిశెంబరు 2014 (11:31 IST)
సచిన్ రికార్డును విరాట్ కోహ్లీ బ్రేక్ చేశాడు. సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో అత్యధిక టెస్టు, వన్డే పరుగులను, సెంచరీలను సాధించడంతోపాటు ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సచిన్ టెండూల్కర్‌ను యువ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ మించి పోయాడు. 
 
ట్విటర్‌లో అత్యధిక మంది ఫాలోయర్లు ఉన్న భారత క్రీడాకారుల జాబితాలో ఇప్పుడు కోహ్లీకి అగ్రస్థానం లభించింది. అతనికి 48,70,190 మంది ఫాలోయర్స్ ఉండగా, సచిన్ ట్విటర్‌లో ఆ సంఖ్య 48,69,849. అయితే, అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఏడాది తర్వాత కూడా సచిన్ రెండో స్థానాన్ని ఆక్రమించడం విశేషం.

తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డిని బలవంతంగా తరలించారు!!

బాలికలతో వ్యభిచారం.. డీఎస్పీ సహా 21 మంది అరెస్టు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

Show comments