Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోహ్లీ సెంచరీ బాదుడు: రైనా, రహానే అదుర్స్.. టీమిండియా 330 రన్స్!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (18:58 IST)
ధర్మశాలలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ గాడిలో పడ్డాడు. ఇంతకాలం ఫామ్ లేమితో ఇక్కట్లు పడిన విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీతో అదరగొట్టాడు. అలాగే కోహ్లీ రైనాకు చక్కటి సహకారం అందించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
 
టీమిండియా, విండీస్‌ల మధ్య జరుగుతున్న నాలుగో వన్డేలో భాగంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల పతనానికి 330 పరుగులు సాధించింది. 
 
విరాట్ కోహ్లీ విమర్శకులకు తన బ్యాటింగ్ సమాధానమిస్తూ.. 114 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 127 పరుగులు చేయడంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేసింది. అతనికి రైనా (71), రహానే (68) అద్భుత సహకారమందించారు. 
 
ఇంకా ధావన్ (35) కూడా రాణించడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో టేలర్, హోల్డర్, రసెల్, బెన్ తలో వికెట్ తీశారు. తద్వారా భారత్ 331 పరుగుల విజయ లక్ష్యాన్ని వెస్టిండీస్‌కు నిర్దేశించింది.

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments