Webdunia - Bharat's app for daily news and videos

Install App

వర్షంతో భారత్-ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే మ్యాచ్ రద్దు!

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (17:16 IST)
భారత్‌-ఆస్ట్రేలియా మధ్య సిడ్నీలో జరుగుతున్న వన్డే మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం సిడ్నీలో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డేలో భాగంగా టీమిండియా బ్యాటింగ్‌ మొదలుపెట్టి 16 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 69 పరుగులు చేసింది. 
 
అయితే భారీ వర్షం కురుస్తుండటంతో క్రికెట్‌ బోర్డు ఈ మ్యాచ్‌ను రద్దు చేసింది. మ్యాచ్‌ రద్దుతో ఇరు జట్లకు రెండు పాయింట్లు చొప్పున దక్కాయి. ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా 15 పాయింట్లతో ముందుండగా.. ఇంగ్లాండ్‌ 5, భారత్‌ 2 పాయింట్లు ఉన్నాయి. 
 
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరగనున్న మ్యాచ్‌లో భారత్‌ గెలిచినట్లయితే ఫైనల్‌కు చేరే అవకాశం ఉంది. లేదంటే టీమిండియా ఇంటిదారి పట్టాల్సిందే.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments