Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధోనీ, రవిశాస్త్రి, సునీల్ గవాస్కర్‌కు బీసీసీఐ ప్రోత్సాహం మెండు!

Webdunia
సోమవారం, 13 అక్టోబరు 2014 (12:11 IST)
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆ ఇద్దరికి మాత్రం అధిక ప్రోత్సాహం ఇస్తోంది. భారత క్రికెటర్లుగా ఎనలేని సేవ చేసిన ఆ ఇద్దరిని బీసీసీఐ విశేషంగా ప్రోత్సహిస్తోంది. ఆ ఇద్దరూ ఎవరో తెలుసా.. సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి.
 
వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నందుకే బీసీసీఐ వీళ్లిద్దరి ఏడాదికి రూ.4 కోట్లు చెల్లిస్తోంది.  కామెంట్రీయే కాకుండా గవాస్కర్ ఐపీఎల్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, రవిశాస్త్రి టీమిండియా డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. దీంతో, ఇద్దరికీ చెరో రూ.2 కోట్లు బోనస్‌గా ప్రకటించింది.
 
ఇక, టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ఫీజు రూపేణా గిట్టుబాటవుతోంది రూ.2.49 కోట్లు (35 మ్యాచ్‌లకు‌గాను). మ్యాచ్ ఫీజుల మొత్తం కంటే ఆరున్నర రెట్లు అధికంగా వాణిజ్య ఒప్పందాల ద్వారానే రాబడుతున్నాడట. 

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

రాత్రి 11 గంటలకు సతీసమేతంగా లండన్‌కు వెళుతున్న సీఎం జగన్

వైకాపా నేతలు చంపేస్తారు : భద్రత కల్పించండి ... గొట్టిముక్కల సుధాకర్

కుక్కతో వచ్చిన తంటా.. ఓ వ్యక్తిని చితకబాదిన ఐదుగురు.. భార్యపై కూడా..? (video)

జంగిల్ క్వీన్, టార్జాన్ ధి ఏప్ ఉమెన్ లా హాట్ గా లక్ష్మీ మంచు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

Show comments