Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లకు సానియా మీర్జా ఇంట్లో బిర్యానీ విందు!

Webdunia
సోమవారం, 22 సెప్టెంబరు 2014 (12:16 IST)
పాకిస్థాన్ దేశవాళీ క్రికెటర్లు హైదరాబాద్ టెన్నిస్ ఏస్, తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా తన నివాసంలో బిర్యానీ విందు ఇచ్చారు. అయితే, ఈ విందు పార్టీని తన భర్త, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ పేరుతో ఇవ్వడం గమనార్హం. తన అత్తారిల్లు అయిన సానియా మీర్జా ఇంట్లో ఈ పసందైన బిర్యానీ విందు ఇచ్చాడు. 
 
చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ సందర్భంగా పాక్ దేశవాళీ జట్టు లాహోర్ లయన్స్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చింది. భార్య సానియా మీర్జా స్వస్థలం హైదరాబాదే కావడంతో షోయబ్ మాలిక్ తన టీం మెంబర్స్‌కు మంచి విందు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. వారిని సంతృప్తి పరచడానికి హైదరాబాదీ బిర్యానీని మించిన డిష్ ఇంకేముంటుంది..? దాంతో, మనవాడూ అదే వడ్డించాడు. 

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments