Webdunia - Bharat's app for daily news and videos

Install App

షాహిద్ అఫ్రిదికి పాకిస్థాన్ ట్వంటీ-20 పగ్గాలు!

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:45 IST)
పాకిస్థాన్ క్రికెట్ వన్డే జట్టు సారథిగా మిస్బావుల్ హక్‌ను కొనసాగించాలని నిర్ణయించిన పీసీబీ, ట్వంటీ-20 పగ్గాలను మాత్రం డైనమిక్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిదికి అప్పగించింది. మిస్బా వన్డే జట్టు సారథిగా వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ వరకు కొనసాగుతాడు.
 
ఇక, అఫ్రిది 2016 వరకు టి20 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ మేరకు పీసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. టి20 జట్టుకు ఇప్పటివరకు మహ్మద్ హఫీజ్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. క్రికెట్ కమిటీతో చర్చించాకే మిస్బా, అఫ్రిదిలను కెప్టెన్లుగా నిర్ణయించామని పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments