Webdunia - Bharat's app for daily news and videos

Install App

లార్డ్స్‌లో భారత్ గెలుస్తుందని ముందే ఊహించా : సచిన్

Webdunia
బుధవారం, 23 జులై 2014 (09:12 IST)
లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ గెలుస్తుందని తాను ముందే ఊహించానని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పుకొచ్చాడు. ఈ టెస్ట్ విజయంపై సచిన్ స్పందిస్తూ.. లార్డ్స్ టెస్టులో భారత్ విజయం సాధిస్తుందన్న విషయాన్ని తాను ముందే ఊహించానని తెలిపాడు. 
 
ఆ మ్యాచ్ తొలిరోజు ఆటను తనయుడు అర్జున్‌తో కలిసి వీక్షించిన సచిన్... ఆ రోజు ఆటలో టీమిండియా ప్రదర్శన చూసిన తర్వాత, గెలుస్తుందన్న అంచనాకు వచ్చానని వివరించాడు. యువజట్టు అద్భుతంగా ఆడిందని కొనియాడాడు. మొదటి రోజు మ్యాచ్ అనంతరం, అర్జున్‌తో మనదే పైచేయి అని చెప్పాను అని సచిన్ గుర్తుచేసుకున్నాడు. ఒకవేళ ఇంగ్లండ్ గనుక తొలి ఇన్నింగ్స్‌లో బాగా ఆడి ఉంటే మాత్రం వారికే మెరుగైన అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డాడు. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

Show comments