Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై స్పందించను : సచిన్ టెండూల్కర్

Webdunia
సోమవారం, 24 నవంబరు 2014 (12:13 IST)
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై ముద్గల్ కమిటీ ఇచ్చిన నివేదికపై తాను స్పందించబోనని భారత క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన స్పందిస్తూ ఈ నివేదికపై తాను మాట్లాడటం సరికాదని చెప్పారు. ఫిక్సింగ్ కేసును సుప్రీంకోర్టు చూసుకుంటుందన్నారు. 
 
స్పాట్ ఫిక్సింగ్‌లో ముద్గల్ కమిటీ గత వారం ఓ నివేదికను సమర్పించిన విషయం తెల్సిందే. ఇందులో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ ఎలాంటి చర్యలకు పాల్పడలేదని నివేదికలో తెలింది. అయితే, ఈ ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న ఓ క్రికెటర్ ప్రవర్తనా నియమావళి కోడ్ ఉల్లంఘించినప్పటికీ ఆయన చర్యలు తీసుకోలేదని కమిటీ పేర్కొంది. 
 
మరోవైపు తిరిగి తనను బీసీసీఐ అధ్యక్షుడిగా నియమించాలని శ్రీనివాసన్‌ను సుప్రీంను కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇవ్వనుందనే దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments