Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముంబైలో ప్రొ కబడ్డీ లీగ్ : సచిన్ కపుల్స్‌తో పాటు తారల సందడి!

Webdunia
సోమవారం, 28 జులై 2014 (12:03 IST)
ముంబైలో శనివారం ప్రొ కబడ్డీ లీగ్ ప్రారంభమైంది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, అంజలి దంపతులు..  బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్, జయాబచ్చన్ జంట.. అందాల తార ఐశ్వర్యారాయ్, అభిషేక్ బచ్చన్ దంపతులు.. వీరితో పాటు బాలీవుడ్ తారలు షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.. పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ..  ఇలా హేమాహేమీలంతా ఓ చోట కలిశారు. ఈ అరుదైన సన్నివేశానికి కబడ్డీ లీగ్ వేదికైంది. 
 
అందరూ కలసి కబడ్డీ మ్యాచ్ను వీక్షించారు. బచ్చన్ ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది. జైపూర్ ఫ్రాంచైజీ యజమాని అయిన అభిషేక్.. సచిన్ను ఆహ్వానించాడు. ఈ మ్యాచ్‌లో జైపూర్ పాంథర్స్... ముంబై జట్టు చేతిలో ఓడిపోయింది.

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments