Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆండర్సన్‌తో రచ్చ : రవీంద్ర జడేజా దోషే .. మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత!

Webdunia
శుక్రవారం, 25 జులై 2014 (17:06 IST)
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్‌తో గొడవ పడిన వివాదంలో భారత ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దోషిగా తేలాడు. అతడిని అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) దోషిగా నిర్ధారించింది. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టి జరిమానా విధించింది. నాటింగ్హామ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆండర్సన్, జడేజా గొడవ పడ్డారు. 
 
ఈ వ్యవహారంలో ఆండర్సన్‌తో వివాదంలో జడేజా ఐసీసీ చట్టంలోని లెవన్ 1 నేరానికి పాల్పడ్డాడని ఐసీసీ ప్రకటించింది. అలాగే, జడేజాతో జరిగిన గొడవకు సంబంధించి అండర్సన్ వద్ద విచారణ ఆగస్టు ఒకటో తేదీన జరుగనుంది. ఈ వివాదంపై లెవెల్ 3 అభియోగం ఎదుర్కొంటున్న అండర్సన్‌ను.. 1న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ్యుడీషియల్ కమిషనర్ గార్డన్ లూయీస్ విచారిస్తారు. ఇందులో అతను దోషిగా తేలితే మూడు టెస్ట్ మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశం ఉంది. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments