Webdunia - Bharat's app for daily news and videos

Install App

సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరట్లేదు: సిద్ధార్థ్ స్పష్టం

Webdunia
గురువారం, 22 జనవరి 2015 (17:44 IST)
టీమిండియా కెప్టెన్, మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరుతున్నారని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని జాతీయ కార్యదర్శి సిద్ధార్థ్ నాథ్ సింగ్ తోసిపుచ్చారు. గంగూలీకి పార్టీ నేతలతో సత్సంబంధాలున్నాయని.. ఆయనంటే తమకెంతో గౌరవమన్నారు.
 
2008లో రిటైరైన తర్వాత క్రికెట్ వ్యాఖ్యాతగా, బెంగాల్ క్రికెట్ సంఘంలో పనిచేసిన గంగూలీ బీజేపీ అగ్రనాయకత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ ప్రముఖ ఆంగ్ల టీవీ ఛానెల్ పేర్కొన్న విషయం తెలిసిందే. గతేడాది ప్రధాని నరేంద్రమోడీ ప్రతిష్టాత్మక ‘స్వచ్ఛ భారత్’ ప్రాజెక్టుకు గంగూలీతోపాటు మరికొంతమందిని ఎంపిక చేశారు.
 
ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలతో సౌరవ్ గంగూలీ సంప్రదింపులు జరుపుతున్నారని, తద్వారా గంగూలీ బీజేపీలో చేరుతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని బీజేపీ గురువారం స్పష్టం చేసింది.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments