Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేసర్ల విజృంభణ.. టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న న్యూజిలాండ్!

Webdunia
బుధవారం, 2 జులై 2014 (12:06 IST)
వెస్టిండీస్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరిదైన మూడో టెస్టులో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. పేసర్లు టిమ్ సౌథీ (3/28), బౌల్ట్ (3/48) విజృంభించడంతో వెస్టిండీస్‌తో మూడో టెస్టులో న్యూజిలాండ్ 53 పరుగుల విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 308 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 82.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 317 పరుగులకు ఆలౌటైంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కనుసన్నల్లోనే పహల్గాం ఉగ్రదాడి : పంజాబ్ మంత్రి!!

Bihar: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో కలిసి విషం తాగింది.. ఆ తర్వాత ఏమైందంటే?

Manipur: మణిపూర్‌ చందేల్ జిల్లాలో ఆపరేషన్- పదిమంది మిలిటెంట్లు మృతి

PM Modi: విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు.. ప్రధాని హాజరు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెడ్ కార్పెట్‌పై హొయలొలకించిన ఊర్వశి రౌతేలా... ఐశ్వర్యను కాపీ కొట్టారా?

కాంతారా 1: వారాహి పంజుర్లి ఆదేశాలను పాటిస్తున్న రిషబ్ శెట్టి.. కారణం అదే? (video)

'ఆర్ఆర్ఆర్-2'కు "ఎస్" చెప్పిన రాజమౌళి??

నేను గర్భందాల్చానా? ఎవరు చెప్పారు... : శోభిత ధూళిపాల

'శుభం' మూవీ చూస్తున్నంత సేవు కడుపుబ్బా నవ్వుకున్నా... సమంత తల్లి ట్వీట్

Show comments