Webdunia - Bharat's app for daily news and videos

Install App

అర్జున అవార్డు ఎంపిక కమిటీకి కపిల్ దేవ్ కెప్టెన్!

Webdunia
శుక్రవారం, 8 ఆగస్టు 2014 (13:33 IST)
దేశంలో క్రీడాకారులకిచ్చే ప్రతిష్టాత్మక అవార్డుల్లో అర్జున పురస్కారం ఒకటి. ఈ అవార్డు అందుకోవడాన్ని క్రీడాకారులు గర్వంగా భావిస్తారు. కాగా, ఈ ఏడాది అర్జున అవార్డు ఎంపిక కమిటీకి లెజండరీ క్రికెటర్ కపిల్ దేవ్ నేతృత్వం వహించనున్నారు. ఈ విషయాన్ని క్రీడల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజిత్ శరణ్ ప్రకటించారు. 
 
కాగా, ద్రోణాచార్య అవార్డుల ఎంపిక కమిటీకి భారత హాకీ మాజీ కెప్టెన్ అజిత్ పాల్ సింగ్ నాయకత్వం వహిస్తారు. క్రీడల శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచే కోచ్‌లకు ద్రోణాచార్య పురస్కారం అందిస్తారు. ఈ క్రీడా అవార్డులను ఆగస్టు 29న జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తారు.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

Show comments