Webdunia - Bharat's app for daily news and videos

Install App

11 రోజులు నరకయాతన : వామ్మో వరదలు.. రసూల్ ఆవేదన

Webdunia
మంగళవారం, 16 సెప్టెంబరు 2014 (16:56 IST)
జమ్మూ కాశ్మీర్‌ను ముంచెత్తిన వరదల్లో తన కుటుంబం కూడా చిక్కుకుందని ఆ రాష్ట్రానికి చెందిన భారత క్రికెటర్ పర్వేజ్ రసూల్ తెలిపాడు. తమ ఇంటిని కూడా వరద ముంచెత్తిందని రసూల్ చెప్పాడు. వరదలు అనంతనాగ్ జిల్లాను ముంచెత్తినప్పుడు రసూల్ బిజ్బెహరాలోని తన నివాసంలో ఉన్నాడు. 
 
గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం నీళ్లలో మునిగిపోవడంతో, మొదటి అంతస్తులోనే ఉన్నామని, ఇంటి నుంచి బయటపడే అవకాశం లేకపోయిందని సోమవారం పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఈ 11 రోజులు బాహ్య ప్రపంచంలో సంబంధం తెగిపోయిందన్నాడు.
 
గత 11 రోజులపాటు నరకం చూశాం. బయట అందరితోనూ సంబంధాలు తెగిపోయాయి. మేముంటున్న అనంతనాగ్‌లో టెలిఫోన్‌లు, మొబైల్ ఫోన్లు.. ఏవీ పని చేయలేదు. నేను, నా కుటుంబసభ్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం' అని రసూల్ తెలిపాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితి మెరుగుపడిందని పర్వేజ్ రసూల్ చెప్పాడు.
 

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments