Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్నెవ్వరూ మెచ్చుకోవట్లేదు..ప్చ్!: ఇషాంత్ శర్మ ఆవేదన

Webdunia
బుధవారం, 23 జులై 2014 (13:00 IST)
లార్డ్స్‌లో 7 వికెట్లతో విశ్వరూపం ప్రదర్శించిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. 28 ఏళ్ళ తర్వాత భారత్‌కు చారిత్రక విజయం లభించడంలో ఇషాంత్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గతంలో తాను ఎన్నోసార్లు మెరుగైన ప్రదర్శన కనబరిచినా జట్టు సహచరులు తప్ప మరెవ్వరూ మెచ్చుకోలేదని వాపోతున్నాడు.
 
ప్రస్తుతం మాత్రం లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో అన్ని వికెట్లు తీయబట్టే ఇతరులు పొగుడుతున్నారని ఆక్రోశించాడు. ఏదేమైనా, జట్టు సభ్యులకు తనపై నమ్మకం ఉందని, జట్టు కోసం తన ప్రదర్శనను వారు మెచ్చుకున్నారని, అది చాలని ఇషాంత్ శర్మ పేర్కొన్నాడు.

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

Show comments