Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్ టూర్: అమ్మాయిలు గెలిచారు.. ధోనీ సేన ఏమౌతుందో?

Webdunia
శనివారం, 16 ఆగస్టు 2014 (18:16 IST)
భారత క్రికెట్ జట్లు ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ధోనీ సేన దారుణ ప్రదర్శనలతో పరాజయాల బాటలో నడుస్తుండగా, మహిళల జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఇంగ్లండ్ జట్టుపై తొలి టెస్టులో 6 వికెట్ల తేడాతో గెలుపు నమోదు చేసింది. 
 
వామ్ స్లీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ మహిళలు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేయగా, భారత్ 114 పరుగులు నమోదు చేసింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 202 పరుగులు చేయగా... మిథాలీ సేన 4 వికెట్లు కోల్పోయి 181 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించింది. 
 
కెప్టెన్ మిథాలీరాజ్ (50 నాటౌట్) రెండో ఇన్నింగ్స్‌లో అజేయ అర్థసెంచరీ సాధించి జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించడం విశేషం. ఈ విజయాన్ని చూసైనా టీమిండియా మేల్ స్టార్లు ఓవల్‌లో చెలరేగితే బాగుంటుందని క్రీడాభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments