Webdunia - Bharat's app for daily news and videos

Install App

విరాట్ కోహ్లీ నేతృత్వంలో ఆసీస్ పర్యటనకు టీమిండియా పయనం

Webdunia
శనివారం, 22 నవంబరు 2014 (13:40 IST)
విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత క్రికెట్ బృందం శనివారం ఆసీస్ పర్యటనకు బయల్దేరింది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా 18 సభ్యుల టీమిండియా డిసెంబర్ 4వ తేదీన బ్రిస్బేన్ లో తొలి టెస్టు జరుగనుంది. 
 
మహేంద్ర సింగ్ ధోనికి కుడి చేతి బొటన వ్రేలికి గాయం కావడంతో అతను ఈ టెస్ట్ సిరీస్ నుంచి వైదొలిగాడు. దీంతో టీమిండియా బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు.
 
తొలిసారి టెస్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ రెట్టించిన ఉత్సాహంతో ఉన్నాడు. ఈ సిరీస్ ను తప్పకుండా గెలుస్తామనే ధీమానూ వ్యక్తం చేశాడు. అయితే భార్యకు ఆరోగ్యం బాగాలేనందున ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న కోచ్ డంకన్ ఫ్లెచర్ నేరుగా ఆస్ట్రేలియాలో జట్టుతో కలుస్తారు.
 
కాగా ఈ టెస్టు మ్యాచ్‌లలో డిసెంబర్ 4-8, తొలి టెస్టు(బ్రిస్బేన్), డిసెంబర్ 12-16న రెండో టెస్టు (అడిలైడ్) డిసెంబర్26-30, మూడో టెస్టు(మెల్ బోర్న్) జనవరి 3-7, నాల్గో టెస్టు(సిడ్నీ)

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments