Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలంకతో వన్డే సిరీస్ : మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం!

Webdunia
శనివారం, 25 అక్టోబరు 2014 (17:58 IST)
శ్రీలంకతో జరుగనున్న వన్డే సిరీస్‌లో భాగంగా మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్య మివ్వనుంది. వెస్టిండీస్ జట్టు టూర్ మధ్యలో వైదొలగడంతో ఆ లోటును భర్తీ చేసుకోవడానికి బీసీసీఐ శ్రీలంకతో వన్డే సిరీస్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను శనివారం బీసీసీఐ ఖరారు చేసింది. నవంబర్ 2న కటక్ వన్డేతో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. ఈ 5 వన్డేల సిరీస్‌లో భాగంగా నవంబర్ 9న జరిగే మూడో వన్డేకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది.
 
వాస్తవానికి హైదరాబాదులో విండీస్‌తో టెస్టు జరగాల్సి ఉంది. టూర్ రద్దవడంతో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఊరట కలిగించేలా బీసీసీఐ ఓ వన్డేను కేటాయించింది.

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments