Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాక్టీసుకు ధోనీ డుమ్మా.. సచిన్‌ను చూసి నేర్చుకున్నాడా?

Webdunia
గురువారం, 14 ఆగస్టు 2014 (11:54 IST)
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రాక్టీసుకు డుమ్మా కొట్టాడు. చివరి టెస్టు శుక్రవారం ఆరంభం కానుండగా, ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో దారుణ పరాభవాలు చవిచూసిన టీమిండియా నెట్ ప్రాక్టీసును సీరియస్‌గా తీసుకోలేదు. అటు కెప్టెన్‌గా, ఇటు బ్యాట్స్‌మన్‌గా విఫలమవుతున్న ధోనీ నెట్స్‌లో చెమటోడ్చితే కాసింత ఫలితం ఉంటుందన్నది క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. 
 
ఇంతకుముందు 2003 వరల్డ్ కప్ సందర్భంగా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెట్ ప్రాక్టీసు లేకుండా బరిలో దిగి టన్నుల కొద్దీ పరుగులు సాధించడాన్ని ఇప్పుడు టీమిండియా కెప్టెన్ స్ఫూర్తిగా తీసుకున్నాడేమోనని వారు చమత్కరిస్తున్నారు.
 
కాగా, ధోనీ గైర్హాజరీతో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ డంకన్ ఫ్లెచర్ ల పర్యవేక్షణలో టీమిండియా ప్రాక్టీసు కొనసాగింది. ఇదిలావుంటే, భారత్ కు ఐదో టెస్టు ముంగిట ఓ శుభవార్త. గాయంతో రెండు మ్యాచ్‌లకు దూరమైన ప్రధాన పేసర్ ఇషాంత్ శర్మ ఫిట్‌నెస్ సాధించాడు. దీంతో, ఈ పొడగరి స్పీడ్ స్టర్ రేపటి మ్యాచ్‌కు బరిలో దిగే అవకాశాలున్నాయి

టీడీపీకి ఓటు వేశాడని ఓటరు చెవి కోసేసిన వైకాపా నేత!!

భార్య మార్పిడి.. నా ఫోటోలను స్నేహితులకు పంచుకున్నాడు.. ఆపై..?

ఆ రోజు సీఎం కేజ్రీవాల్ నివాసంలో ఏం జరిగిందంటే.. నోరు విప్పిన ఎంపీ స్వాతి మలివాల్

కూటమికి 120-150 ఎమ్మెల్యే స్థానాల్లో గెలుపు.. ఆర్ఆర్ఆర్ స్పీకరవుతారా?

యాంకర్‌పై పూజారి అత్యాచారం.. తీర్థంలో నిద్రమాత్రలు.. బెంజ్ కారులో..?

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

Show comments