Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీమిండియా ప్రదర్శన చూసి సిగ్గుపడుతున్నా : కీర్తి ఆజాద్

Webdunia
ఆదివారం, 17 ఆగస్టు 2014 (12:07 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రదర్శన పట్ల మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ కీర్తి ఆజాద్ తీవ్రంగా స్పందించారు. భారత క్రికెట్ జట్టు కనబరుస్తున్న ఆటతీరు సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. తాము దేశానికి ప్రాతినిథ్యం వహించిన సమయంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నామని, ప్రస్తుత జట్టు ప్రదర్శనకు సిగ్గుపడుతున్నానని అన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన సౌరవ్ గంగూలీ సారథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ప్రపంచాన్ని ఏలిందని, ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మరపురాని విజయాలు సొంతం చేసుకుందని ఆయన గుర్తు చేశారు. అలాంటి జట్టు ఇపుడు అత్యంత చెత్త ప్రదర్శనతో ముందుకు సాగడం సిగ్గుచేటుతో కూడుకున్న విషయంగా ఆయన చెప్పుకొచ్చారు. 

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments