Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు.. సాత్వికాహారం లేక కష్టాలు!!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (12:38 IST)
ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా వెజ్‌తో కష్టాలు తప్పట్లేదు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న టీమిండియాలో ఇషాంత్ శర్మ, సురేశ్ రైనా శాకాహారులు. పాపం, బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా వారిద్దరూ ఇబ్బందికి గురయ్యారు. మూడో రోజు ఆట సందర్భంగా లంచ్‌కు వెళితే అక్కడ వారు కోరుకున్న వెజ్ ఆహారం ఏమాత్రం కనిపించట్లేదు. వాటి స్థానంలో మసాలా దట్టించిన మాంసాహార వంటకాలు దర్శనమిచ్చాయి. దీంతో, వారిద్దరూ మైదానం వెలుపల ఓ రెస్టారెంట్లో కడుపు నింపుకున్నారు. 
 
ఇషాంత్, రైనాతో పాటు కోచింగ్ డైరక్టర్ రవిశాస్త్రి కూడా శాకాహారం కోసం అలమటించిపోయాడట. ఇదిలావుంటే, ఆటగాళ్లు, కోచింగ్ డైరక్టర్ మైదానం వీడడంతో వారి వెంటే ఐసీసీ అవినీతి నిరోధక విభాగం అధికారులు కూడా వెళ్లడం గమనార్హం. బుకీలతో ఆటగాళ్ల సంబంధాలపై ఐసీసీ ప్రత్యేక దృష్టి పెట్టిన కారణంగానే, అధికారులు ఆటగాళ్లతో పాటు రెస్టారెంటుకు వెళ్లినట్టు తెలుస్తోంది.

పాకిస్థాన్ మంత్రికి తేరుకోలేని షాకిచ్చిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్!

ఉడుపిలో గ్యాంగ్ వార్ : అర్థరాత్రి నడిరోడ్డుపై కార్లు - కర్రలు దాడులు

అమ్మాయిలతో వైకాపా నేతల అర్థనగ్న నృత్యాలు.. ఎక్కడ?

ఓట్ల లెక్కింపునకు సిద్ధమవుతున్న హైదరాబాద్!!

ఎలాన్ మస్క్ కాపురం కూలిపోవడానికి కారణం ఏంటి?

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

నార్నే నితిన్ చిత్రం ‘ఆయ్’ నుంచి రంగనాయకి సాంగ్ విడుదల

డీజే కావాలనుకునే అజయ్ ఘోష్ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి రిలీజ్ డేట్ ఫిక్స్

Show comments