Webdunia - Bharat's app for daily news and videos

Install App

వన్డే సిరీస్ : నేడు భారత్ - వెస్టిండీస్ నాలుగో వన్డే!

Webdunia
శుక్రవారం, 17 అక్టోబరు 2014 (09:55 IST)
ఐదు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో ఇరు జట్లూ  ఒక్కో మ్యాచ్ గెలవగా, తుఫాను కారణంగా విశాఖలో జరగాల్సిన మూడో వన్డే మ్యాచ్ రద్దు అయిన విషయం తెల్సిందే. దీంతో శుక్రవారం ధర్మశాల వేదికగా జరిగే నాలుగో వన్డే మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. 
 
సీరిస్‌ను కైవసం చేసుకోవాలంటే గెలిచితీరాల్సిన మ్యాచ్‌గా మారిన ధర్మశాల వన్డేలో టీమిండియా చెమటోడ్చేందుకు సిద్ధమైంది. మరోవైపు తొలి వన్డేలో అద్భుతంగా రాణించి, రెండో వన్డేలో చతికిలబడ్డ విండీస్ జట్టు కూడా నేటి వన్డేలో పుంజుకుని సిరీస్‌లో ముందంజ వేసేందుకు యత్నిస్తోంది. ఇక ధర్మశాల బౌన్సీ పిచ్‌పై ఎవరు ఆధిక్యం సాధిస్తారో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments