Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ : టైటిల్‌పై కన్నేసిన భారత్

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (13:51 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు వన్డే సిరీస్‌పై భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కన్నేశాడు. మొత్తం ఐదు వన్డే మ్యాచ్‌లో సిరీస్‌లో ఇప్పటికే మూడు వన్డేలు పూర్తయ్యాయి. వీటిలో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా, రెండు, మూడు వన్డే మ్యాచ్‌లలో టీమిండియా విజయభేరీ మోగించింది. దీంతో వన్డే సిరీస్‌లో 2-0 తేడాతో ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది. 
 
తాజాగా, మంగళవారం జరిగే నాలుగో వన్డేలోనూ గెలుపొంది మరో మ్యాచ్ మిగిలివుండగానే టైటిల్ విజేతగా నిలవాలని ధోనీ కలలుగంటున్నారు. ఇందుకు అనుగుణంగా సహచరులను సమాయత్తం చేస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ధోనీసేన వరుస విజయాలతో సమరోత్సాహంతో ఉంది. కాగా ఇంగ్లండ్కు ఈ మ్యాచ్ చావోరేవో లాంటింది. సిరీస్ గెలిచి అవకాశాల్లేని ఇంగ్లీష్‌మెన్ కనీసం సమం చేసి గౌరవం దక్కించుకోవాలంటే  చివరి రెండు వన్డేల్లో గెలిచితీరాలి. ధోనీసేన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుండగా.. కుక్ సేన ఒత్తిడిలో ఉంది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments