Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎల్‌టీ20: సదరన్‌పై ముంబై గెలుపు.. చంపేసే వారని పోలార్డ్ కామెంట్!

Webdunia
సోమవారం, 15 సెప్టెంబరు 2014 (18:12 IST)
ఛాంపియన్స్ లీగ్ టీ20 క్వాలిఫయర్స్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ పరువు నిలబెట్టుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినా.. ఆదివారం సదరన్ ఎక్స్‌ప్రెస్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయాన్ని నమోదు చేసుకుంది. 
 
162 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 16.2 ఓవర్లలో వికెట్ కోల్పోయి అలవోకగా చేధించింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ కీరన్ పోలార్డ్ మాట్లాడుతూ ' మా ఫీల్డర్లు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. మెరుగైన జట్టుతో ఇలా ఆడి ఉంటే మమ్మల్ని చంపేసేవారే. సరైన ప్రదర్శనను చేయకపోవడం వల్ల 160 పరుగులిచ్చాం లేదంటే 120కే కట్టడి చేసేవాళ్లం' అని తెలిపాడు. 
 
ఇకపోతే.. సదరన్‌తో జరిగిన మ్యాచ్‌లో 'సిమన్స్ (76 నాటౌట్), మైకెల్ హస్సీ (60) రెచ్చిపోవడంతో 162 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేధించగలిగామని పోలార్డ్ చెప్పాడు. సిమన్స్, హస్సీకి థ్యాంక్ అని పోలార్డ్ తెలిపాడు. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సిమన్స్ అందుకున్నాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments