Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికవుతానని అనుకోలేదు!: మిథాలీ

Webdunia
మంగళవారం, 27 జనవరి 2015 (11:04 IST)
అత్యుత్తమ పద్మశ్రీ పురస్కారానికి తాను ఎంపికవుతానని అస్సలు అనుకోలేదని భారత మహిళ క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తెలిపింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన సందర్భంగా మిథాలీ రాజ్ మాట్లాడుతూ.. క్రికెట్ నుంచి పద్మశ్రీ అవార్డు రేసులో విరాట్ కోహ్లీ లాంటి మంచి ఆటగాళ్లు కూడా ఉండడంతో తనను ఎంపిక చేస్తారనుకోలేదని చెప్పింది.
 
‘ఈ అవార్డుకు కోహ్లీ కూడా రేసులో ఉండడంతో నేను ఆశలు వదులుకున్నా. సాధారణంగా మాకంటే పురుషుల క్రికెట్‌కే ఎప్పుడూ ప్రాధాన్యమిస్తారు. కానీ అనూహ్యంగా అవార్డు వరించినందుకు ఆశ్చర్యంలో మునిగిపోయా. యువత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకునేందుకు ఈ అవార్డులు ప్రేరేపిస్తాయి' అని మిథాలీ తెలిపింది.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments