Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంగ్లండ్‌తో మూడో టెస్టు: 4 బౌలర్లు, 6 మంది బ్యాట్స్‌మెన్!

Webdunia
శనివారం, 26 జులై 2014 (11:44 IST)
ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టు కోసం టీమిండియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఐదుగురు బౌలర్ల వ్యూహం తొలి రెండు టెస్టుల్లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో... టీమిండియా మూడో టెస్టు కోసం ప్రణాళికలు మారుస్తోంది.

నలుగురు బౌలర్లు, ఆరుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్‌తో బరిలోకి దిగాలని భావిస్తోంది. 
 
ఈ క్రమంలో, బౌలర్‌గా తొలి రెండు టెస్టుల్లో విఫలమైన స్టువర్ట్ బిన్నీని తప్పించి, రోహిత్ శర్మను మూడో టెస్టు కోసం తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

రోహిత్ శర్మ కూడా నెట్స్‌లో ప్రాక్టీసు జోరు పెంచాడు. దీంతో, రోహిత్ మూడో టెస్టులో ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే, వరుసగా విఫలమవుతున్న ఓపెనర్ ధావన్ ప్లేస్‌లో గంభీర్‌ను తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments