Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిస్బేన్ వన్డే : భారత్ 153 ఆలౌట్.. ఇంగ్లండ్ టార్గెట్ 154 రన్స్

Webdunia
మంగళవారం, 20 జనవరి 2015 (11:56 IST)
ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బేన్‌ క్రికెట్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో తన ప్రత్యర్థి ముంగిట 154 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆండర్సన్, ఫిన్‌లు భారత నడ్డివిరిచారు. వీరిద్దరు కలిసి తొమ్మిది వికెట్లు తీయగా, అలీ ఒక వికెట్ తీశాడు. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన భారత్.. బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బ్యాట్స్‌మెన్లు సమిష్టిగా విఫలం కావడంతో భారత్ కేవలం 39.3 ఓవర్లలో 153 పరుగులకే ఆలౌట్ అయ్యారు. భారత బ్యాట్స్‌మెన్లలో రెహానే 33, ధవాన్ 1, రాయుడు 23, విరాట్ కోహ్లీ 4, సురేష్ రైనా 1, ధోనీ 34, స్టువర్ట్ బిన్నీ 44, ఏఆర్ పటేల్ 0, భువనేశ్వర్ కుమార్ 5, షమీ 1 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో మరో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో భారత్ 150 పరుగులైనా చేయగలిగింది. 

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

Show comments