Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాథ్యూస్ సూపర్ సెంచరీ.. విజయం దిశగా శ్రీలంక!

Webdunia
మంగళవారం, 24 జూన్ 2014 (10:16 IST)
ఆతిథ్య ఇంగ్లండ్‌తో చివరిదైన రెండో టెస్టులో శ్రీలంక విజయానికి చేరువైంది. కెప్టెన్ మాథ్యూస్ (160) అద్భుత సెంచరీకితోడు దమ్మిక ప్రసాద్ (4/15) మెరుపు బౌలింగ్ తొడవడంతో లంక విజయం దిశగా దూసుకుపోతోంది. నాలుగో రోజు లంక రెండో ఇన్నింగ్స్‌లో 457 పరుగులకు ఆలౌటై.. 350 పరగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ను దమ్మిక ప్రసాద్ చావుదెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 108 పరుగులు వెనకబడ్డ లంక... ఇంగ్లండ్‌కు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆట ముగిసే సమయానికి కుక్ సేన 26.2 ఓవర్లలో 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. రూట్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ప్రసాద్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ వెన్నువిరవగా, హెరాత్‌కు ఒక వికెట్ దక్కింది.
 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments