Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్: ఇక చీకటి రోజులే: మోడీ

Webdunia
శుక్రవారం, 27 జూన్ 2014 (14:26 IST)
ఐసీసీ చైర్మన్‌గా ఎన్.శ్రీనివాసన్ నియామకం పట్ల ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడీ ఘాటుగా స్పందించారు. ప్రపంచ క్రికెట్‌కు మున్ముందు అన్నీ చీకటిరోజులే అని వ్యాఖ్యానించారు. ఐసీసీ పగ్గాలు శ్రీనివాసన్ చేపట్టడం నిజంగా విచారించదగ్గ విషయం అని మోడీ పేర్కొన్నారు. 
 
బీసీసీఐ అధ్యక్ష పదవికి కూడా తగడంటూ సుప్రీం కోర్టు తీర్పిచ్చిన కొన్ని రోజులకే శ్రీనీవాసులు ఐసీసీ పీఠం అధిష్ఠించడంతోనే భవిష్యత్తు ఎంత అంధకారంలా ఉండబోతోందన్నది అర్థమవుతోందని మోడీ పేర్కొన్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments