Webdunia - Bharat's app for daily news and videos

Install App

రవీంద్ర జడేజా ఎపిసోడ్ : బీసీసీఐ న్యాయ పోరాటం!

Webdunia
గురువారం, 31 జులై 2014 (10:18 IST)
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన భారత స్పిన్నర్‌ రవీంద్ర జడేజాకు మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) న్యాయపోరాటానికి సిద్ధమైంది. నాటింగ్ హామ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ పేసర్‌ అండర్సన్‌తో జడేజాకు తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెల్సిందే. ఈ వివాదంలో జడేజాకు మ్యాచ్‌ రెఫరీ డేవిడ్‌ బూన్‌ లెవల్‌-1 తప్పిదం కింద మ్యాచ్‌ ఫీజులో 50 శాతం జరిమానా విధించాడు. 
 
ఈ తీర్పుపై జ్యుడీషియల్‌ కమిషనర్‌ గోర్డాన్‌ లెవిస్‌కు బీసీసీఐ అప్పీల్‌ చేసుకుంది. ఇండియన్ టీం కెప్టెన్‌ ధోనీ కూడా జడేజాకు విధించిన జరిమానాపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అండర్సన్‌పై విచారణ జరిగే ఆగస్టు ఒకటో తేదీనే జడేజా అప్పీలుపై కూడా విచారణ జరుగుతుందని ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. 

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments