Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీసీసీఐ కూడా ఇక ఆర్‌టిఐ పరిధిలోకి వస్తుంది: శర్వానంద

Webdunia
గురువారం, 29 జనవరి 2015 (12:15 IST)
స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ఇన్నాళ్లూ ఎవరికీ జవాబుదారీ వహించకుండా నిర్ణయాలు తీసుకుంటున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కూడా సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పరిధిలోకి వస్తుందని కేంద్ర క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ అన్నారు. 
 
ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నదని ‘బ్రిక్స్’ దేశాల సదస్సులో పాల్గొనడానికి వచ్చిన సోనోవాల్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. 
 
బోర్డు పాలనా వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండాలని, వాటిని బహిర్గతం చేయాల్ని అవసరం ఉందని సుప్రీం కోర్టు ఇటీవల ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ కేసులో ఇచ్చిన తీర్పులో పేర్కొందని సోనోవాల్ తెలిపారు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

Show comments