Webdunia - Bharat's app for daily news and videos

Install App

విండీస్‌ రూ.258కోట్లు నష్టపరిహారం చెల్లించాలి: బీసీసీఐ

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (13:46 IST)
భారత్‌లో ఇటీవల టూర్‌ను మధ్యంతరంగానే ముగించడంపై దావా వేయకుండా ఉండాలంటే విండీస్ బోర్డు రూ.258 కోట్ల నష్ట పరిహారాన్ని చెల్లించాలంటూ.. బీసీసీఐ తెలిపింది. భారత పర్యటన నుంచి మధ్యలోనే వెళ్ళిపోవడం ద్వారా తమకు ఎంతో నష్టం వాటిల్లిందని బీసీసీఐ తెలిపింది. 
 
ప్రసార హక్కుల అంశంలో తాము భారీగా నష్టపోయామని బీసీసీఐ పేర్కొంది. ఈ మేరకు విండీస్ బోర్డుకు లేఖ రాశామని బీసీసీఐ కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. 15 రోజుల్లోగా నష్టపరిహారం చెల్లించకుంటే న్యాయపరమైన చర్యలకు వెనుకాడబోమని లేఖలో పేర్కొన్నట్టు పటేల్ తెలిపారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

Show comments