Webdunia - Bharat's app for daily news and videos

Install App

16 నుంచి అహ్మదాబాద్‌లో భారత్-లంక తొలి టెస్టు!

Webdunia
సోమవారం, 9 నవంబరు 2009 (10:13 IST)
భారత్‌లో మరో క్రికెట్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియా సమరం ఈనెల 11వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత 16వ తేదీ నుంచి మరో క్రికెట్ పోరు ఆరంభమవుతుంది. ఈ సమరంలో భారత్, శ్రీలంక జట్లు తలపడతాయి. ఇందుకోసం కుమార సంగక్కర నేతృత్వంలోని లంక జట్టు ఇప్పటికే భారత్‌కు చేరుకుంది.

ఈ పర్యటన ఈనెల 11వ తేదీన బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్‌తో ముంబైలో జరిగే వార్మప్ మ్యాచ్‌తో లంక శ్రీకారం చుడుతుంది. ఆ తర్వాత తొలి టెస్టు అహ్మదాబాద్‌, రెండో టెస్టు కాన్పూర్, మూడో టెస్టు ముంబైలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ ఇలా వుంది.

నవంబర్‌ 11వ తేదీ: ముంబైలో ప్రాక్టీస్ మ్యాచ్.
నవంబర్‌ 16-20: అహ్మదాబాద్‌లో తొలి టెస్టు.
నవంబర్‌ 24-28: కాన్పూర్‌లో రెండో టెస్టు.
డిసెంబర్‌ 2-6: ముంబైలో మూడో టెస్టు.
డిసెంబర్‌ 9: నాగ్‌పూర్‌లో తొలి ట్వంటీ-20
డిసెంబర్‌ 12: మొహాలీలో రెండో ట్వంటీ-20.

డిసెంబర్‌ 15: రాజ్‌కోట్‌లో తొలి వన్డే.
డిసెంబర్‌ 18: విశాఖపట్నంలో రెండో వన్డే.
డిసెంబర్‌ 21: కటక్‌లో మూడో వన్డే.
డిసెంబర్‌ 24: కోల్‌కతాలో నాలుగో వన్డే.
డిసెంబర్‌ 27: న్యూఢిల్లీలో ఐదో వన్డే.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

Show comments