Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెప్టెంబరులో ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్

Webdunia
FILE
ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌ వచ్చే సెప్టంబరు పదో తేదీ నుంచి 26వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని ఎయిర్‌టెల్ ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ-20 గవర్నింగ్ కౌన్సిల్ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ వివాదంలో చిక్కుకున్న నలిగిపోతున్న ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ తన విధులను మాత్రం యధా విధిగా నిర్వహిస్తున్నారు. ఈ వివాదాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా ఆయన ముందుకు సాగిపోతున్నారు.

ఇందులోభాగంగా.. ఆయన ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్ వచ్చే సెప్టెంబరులో దక్షిణాఫ్రికాలో జరుగుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లీగ్‌కు ఆతిథ్యం ఇస్తామని క్రికెట్ సౌతాఫ్రికా నుంచి వచ్చిన విజ్ఞప్తిని గవర్నింగ్ కౌన్సిల్ అంగీకరించింది. కాగా, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి లలిత్ మోడీ హాజరుకాలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

6 నిమిషాల్లో 18 అడుగుల పొడవైన కింగ్ కోబ్రాను పట్టేసిన మహిళ (video)

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

Show comments