Webdunia - Bharat's app for daily news and videos

Install App

సఫారీల గడ్డపై సిరీస్ నెగ్గడం సాధ్యమే..!: శ్రీశాంత్ వ్యాఖ్య

Webdunia
FILE
సఫారీల గడ్డపై తొలిసారిగా టెస్టు సిరీస్ నెగ్గడం సాధ్యమేనని భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. జార్ఖండ్ డైనమేట్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని భారత్ సేన తప్పకుండా దక్షిణాఫ్రికాను సొంతగడ్డపై మట్టికరిపించి, సిరీస్‌ను సొంతం చేసుకుంటుందని శ్రీశాంత్ ఆశించాడు.

ప్రస్తుతం తన బౌలింగ్ విధానం ముందుకంటే చాలా మెరుగైందని శ్రీశాంత్ అన్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కష్టతరమైన పిచ్‌లకు అనుగుణంగా బంతులేయడం భారత బౌలర్లకు సాధ్యమేనని అన్నాడు.

దక్షిణాఫ్రికా పిచ్‌లు భారత ఆటగాళ్లకు అనుకూలించవని వచ్చే వార్తలను శ్రీశాంత్ కొట్టిపారేశాడు. ఈసారి తప్పకుండా దక్షిణాఫ్రికా గడ్డపై భారత బ్యాటింగ్, బౌలింగ్‌లో మార్పు వస్తుందని, పిచ్‌లు కూడా అనుకూలిస్తాయని శ్రీశాంత్ తెలిపాడు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

Show comments