Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచిన్ గైర్హాజరీ ఇతర జట్లకు మేలు: షాహిద్ ఆఫ్రిది

Webdunia
సోమవారం, 29 మార్చి 2010 (08:35 IST)
భారత పరుగుల యంత్రం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రపంచ ట్వంటీ-20 టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం ఇతర జట్లకు మేలు చేస్తుందని పాకిస్థాన్ ట్వంటీ-20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్-3లో సచిన్ అద్భుతంగా రాణిస్తున్నాడని కొనియాడారు. అందువల్ల సచిన తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి ఏప్రిల్‌లో జరిగే ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో ఆడాలని ఆఫ్రిదితో పాటు.. పలువురు మాజీ క్రికెటర్లు కోరుతున్నారు. అయితే, సచిన్ మాత్రం గతంలో ప్రకటించిన నిర్ణయాలకే కట్టుబడి ఉంటానని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పాడు.

ఇలాంటి పరిస్థితుల్లో సచిన్ ట్వంటీ-20 టోర్నమెంట్‌లో ఆడక పోతే అది ఇతర జట్లకు ఎంతో మేలు చేస్తుందన్నారు. ఒక వేళ ఈ టోర్నమెంట్‌లో సచిన్ ఆడితో.. ఖచ్చితంగా అది భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని చెప్పాడు. సచిన్ రోజురోజుకు రూటుదేలుతూ పరుగుల వరద పారిస్తున్నాడన్నాడు. కాగా, 2007 సంవత్సరంలో ట్వంటీ-20 ఫార్మెట్ నుంచి సచిన్‌తో పాటు.. గంగూలీ, ద్రావిడ్‌లు తప్పుకున్న విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కుమారుడిని చంపి కాలువ పాతిపెట్టిన తండ్రి

బీటెక్ చదువుకోమని పంపితే... యూట్యూబ్ వీడియోలు చూసి దొంగలయ్యారు...

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

Show comments